దేవుడు
మనిషికి విజ్ఞత యిచ్చాడు
విజ్ఞత మనిషికి విజ్ఞానాన్ని ఇచ్చింది
విజ్ఞానము మనకు ప్రపంచాన్ని పరిచయం చేసింది
అయినాకూడా అక్కడక్కడా
ఇంకా మనిషి మూర్ఖపుజాడలు జాఢ్యాలు పోనేలేదు
ఏదో ఒక మిషతో తన అజ్ఞానాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తూనేవుంటాడు
శంఖపద్మధరాం దేవీం మహాలక్ష్మీం నమోఽస్తు తే । శ్వేతహస్తిసమారాధ్యాం గజలక్ష్మీం నమోఽస్తు తే ॥ ౧ ॥ రత్ననూపురభూషాంగీం సముద్...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి